• Home » Nagarkurnool

Nagarkurnool

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: పదేళ్లూ నేనే..!

CM Revanth Reddy: పదేళ్లూ నేనే..!

పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.

CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలే: రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలే: రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను అడ్డగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కేసీఆర్‎ గత ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌లో 36 పెద్ద పులులు

Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌లో 36 పెద్ద పులులు

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం (ఏటీఆర్‌)లో 36 పెద్ద పులులు ఉన్నట్లు టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ (ఎఫ్‌డీ) డాక్టర్‌ సునీల్‌ ఎస్‌ హిరమత్‌ తెలిపారు.

సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ

సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద సప్తనదుల ప్రదేశంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని కృష్ణానది జలాలు తాకాయి. మరో నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది.

నీట్‌లో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

నీట్‌లో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఇటీవల వెలుబడిన నీట్‌ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్‌లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు.

Nagarkurnool : మంచినీళ్లు అడిగితే మూత్రం పోశాడు!

Nagarkurnool : మంచినీళ్లు అడిగితే మూత్రం పోశాడు!

నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఓ వివాహిత(27)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులు.. తర్వాత కూడా అతి దారుణంగా వ్యవహరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి