• Home » Mumbai

Mumbai

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.

Loan App Harassment: డబ్బు చెల్లించినా వదలని లోన్ యాప్.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..

Loan App Harassment: డబ్బు చెల్లించినా వదలని లోన్ యాప్.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..

తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..

Borivali ticketless passenger: టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికుడి రచ్చ.. స్టేషన్‌లో కంప్యూటర్‌ల ధ్వంసం

Borivali ticketless passenger: టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికుడి రచ్చ.. స్టేషన్‌లో కంప్యూటర్‌ల ధ్వంసం

టిక్కెట్‌ లేకుండా ప్రయాణించి రైల్వే సిబ్బందికి దొరికిపోయిన ఓ ప్రయాణికుడు ఆ తరువాత మరింతగా రెచ్చిపోయాడు. రైల్వే స్టేషన్‌లోని కంప్యూటర్‌లను ధ్వంసం చేశాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Malegaon Blast Case: ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు.. మాజీ పోలీసు అధికారి వెల్లడి

Malegaon Blast Case: ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు.. మాజీ పోలీసు అధికారి వెల్లడి

దర్యాప్తును తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు.

Anil Ambani: అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు.. విచారణకు రావాలంటూ పిలుపు

Anil Ambani: అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు.. విచారణకు రావాలంటూ పిలుపు

రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పింది.

Uddhav Thackeray: మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్

Uddhav Thackeray: మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్

ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి.

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్‌ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.

Mumbai-pune Expressway: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం, ఒకరి మృతి

Mumbai-pune Expressway: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం, ఒకరి మృతి

ట్రక్కు డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

Floods 2005: నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి