Home » Minister Narayana
సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశమని, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనున్నారు.
అమరావతిలో రెండో దశ భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా? అని గత మంత్రివర్గ సమావేశంలో ..
రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ల్యాండ్ పూలింగ్పై వచ్చే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులు అందుకునేందుకు నేడు మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు..
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు...
మునిసిపల్ పరిపాలన, అర్బన్ డెవల్పమెంట్ మునిసిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మునిసిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యూరాలజీ వైద్య నిపుణులు పాల్గొన్న సదస్సులో వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.