Home » Minister Narayana
అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
విశాఖపట్నంలోని గాజువాకలో పర్యటించిన మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్క్ను ప్రారంభించామని మంత్రి చెప్పారు.
అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవాలని అన్నారు.
కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలో డయేరియా (అతిసారం) ప్రబలడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ఈ ఘటనపై ఆయన జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించి, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు.
మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.