Home » Lawyer
US Lawyer: దాదాపు 74 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే, వాటిని లోన్లుగా ఎవ్వరికీ ఇవ్వలేదు. కింగ్ వాటిని తన అవసరాల కోసమే వాడుకుంది. అది కూడా జూదం కోసం వాటిని ఖర్చు చేసింది.
తిరుపతి యువతి నిఖిత తెలంగాణ క్యాడర్కు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆమె నల్సార్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్ఎల్బీ పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదువుతున్నారు.
గ్రూప్-1 పరీక్షలో మార్కుల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్లు మార్చడంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అభ్యర్థుల గందరగోళం, సెంటర్ కేటాయింపులో తప్పులపై టీజీపీఎస్సీపై విమర్శలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించనుంది. ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించేదిగా పేర్కొంటూ పిటిషన్లు దాఖలైనవి.
హైకోర్టు న్యాయవాదులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ప్రత్యేక చట్టం (అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రబాపు ఇజ్రాయెల్ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు, పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..
ఒక్కరోజే 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు..
పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన లోక్ అదాలత్లో న్యాయాధికారి ఓ కేసు నిందితులకు విన్నూత శిక్ష విధించారు.
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ బార్ అసోసియేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించారు.