Home » Kishan Reddy G
స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.
సరికొత్త ఫసాడ్ లైటింగ్ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. 1916లో గోతిక్ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశామని...
కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలను(క్లీన్ ఎనర్జీ) ప్రోత్సహించడంలో భాగంగా లిథియం, కోబాల్ట్లతో పాటు అత్యంత అరుదైన ఖనిజ వనరులను..
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దోపిడీ, అవినీతి పార్టీలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని స్పష్టం చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత డాడీ కేసీఆరే సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ల డాడీనే ప్రశ్నించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్రెడ్డి అన్నారు.
ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు.