• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy:  బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Kishan Reddy: బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: రాహుల్‌ది ఏ కులమో చెప్పు

Kishan Reddy: రాహుల్‌ది ఏ కులమో చెప్పు

ప్రధాని మోదీని కన్వర్టెడ్‌ బీసీ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మొదట వారి నాయకుడు (రాహుల్‌ గాంధీ) ఏ సామాజికవర్గమో, ఏ కులమో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Kishan Reddy: పీఎం కుసుమ్‌ అమలులో రాష్ట్రప్రభుత్వం విఫలం

Kishan Reddy: పీఎం కుసుమ్‌ అమలులో రాష్ట్రప్రభుత్వం విఫలం

కేంద్ర ప్రభుత్వం పీఎం-కుసుమ్‌ పథకం కింద రైతులకు నిరంతరం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ.. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kazipet Railway Factory: కాజీపేటలో మెట్రో బోగీలు

Kazipet Railway Factory: కాజీపేటలో మెట్రో బోగీలు

తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రైల్వే మంత్రి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను..

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటికి ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని నిర్ణయించింది.

Kishan Reddy: గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Kishan Reddy: గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

గోదావరి మిగులు జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఏమిటో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.

Kishan Reddy: వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం..త్వరలోనే

Kishan Reddy: వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం..త్వరలోనే

Kishan Reddy: హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాలకులు మాత్రం హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

G Kishan Reddy: పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపునకు సహకరించండి

G Kishan Reddy: పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపునకు సహకరించండి

తెలంగాణలో పునరుత్పాదక విద్యుదుత్పత్తిని పెంచేందుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి