• Home » Indiagate

Indiagate

Congress Caste Census: జైపాల్ బాటలో రాహుల్‌ రేవంత్‌

Congress Caste Census: జైపాల్ బాటలో రాహుల్‌ రేవంత్‌

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆకాశవాణిలో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997 నవంబర్ 12న అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఢిల్లీలోని బ్రాడ్ కాస్టింగ్ హౌజ్‌లో...

Parliamentary Controversies: ధన్‌ఖడ్ రాజీనామా మిగిల్చిన ప్రశ్నలు

Parliamentary Controversies: ధన్‌ఖడ్ రాజీనామా మిగిల్చిన ప్రశ్నలు

‘ఆయనకు రాజ్యాంగం గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నది. చట్టసభల వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి..’ ఇవి, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు ఆయనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కురిపించిన...

Narendra Modi: మోదీ వారసుడిపై చర్చ అవసరమా?

Narendra Modi: మోదీ వారసుడిపై చర్చ అవసరమా?

డెబ్బైతొమ్మిదేళ్ల ట్రంప్ ఉదయాన్నే ఏ ట్వీట్ చేస్తారా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుందని, కొద్ది పదాల్లో ఆయన వెల్లడించే అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వాల విధానాలనూ ప్రభావితం చేస్తున్నాయని విదేశాంగ వ్యవహారాల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

విశ్వవేదికపై భారత్‌ స్థానమేమిటి

విశ్వవేదికపై భారత్‌ స్థానమేమిటి

‘అరాచకత్వమే ప్రస్తుత వ్యవస్థగా కనిపిస్తోంది.. అలా అనిపించడం దారుణం కావచ్చు కాని అదే వాస్తవం..’ అని ఆర్ఎస్ఎస్ మేధావి రాం మాధవ్ తన తాజా పుస్తకం ‘ద న్యూ వరల్డ్ –ట్వంటీఫస్ట్ సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా’లో చెప్పారు. ఈ పుస్తకాన్ని సోమవారం...

జాతిని నడిపిస్తున్న ఆలోచనే మోదీ

జాతిని నడిపిస్తున్న ఆలోచనే మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆయన పాలనను పర్యాలోచన చేస్తే భారత రాజకీయాల్లో మోదీ రంగప్రవేశం తర్వాత కొత్త శకం మొదలైందని అనిపిస్తుంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన...

కాంగ్రెస్ పునరుజ్జీవన పథమేమిటి?

కాంగ్రెస్ పునరుజ్జీవన పథమేమిటి?

‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. అది బలహీనపడితే దాని స్థానంలో ప్రాంతీయ పార్టీలు ప్రవేశిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి...

సీతారాం ఏచూరి లేని భారత రాజకీయం

సీతారాం ఏచూరి లేని భారత రాజకీయం

దాదాపు 15 సంవత్సరాల క్రితం 2009 ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగిన నా ఇండియా గేట్ పుస్తకావిష్కరణ సభలో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు...

ఎన్నికల బాండ్లా, రహస్య ముడుపులా?

ఎన్నికల బాండ్లా, రహస్య ముడుపులా?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) క్రింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది...

బీజేపీలో జాతీయ నాయకులు ఇద్దరేనా?

బీజేపీలో జాతీయ నాయకులు ఇద్దరేనా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలదొక్కుకునే పరిస్థితి లేదని, కనీసం రెండంకెలయినా సాధిస్తుందో లేదో అని వార్తాకథనాలు, సర్వేలు వెలువడుతున్న తరుణంలో ఇతర పార్టీల్లోంచి ఆ పార్టీలో చేరిన నేతల్లో తీవ్ర కలవరం...

మరో ‘ఊపా’లా మనీలాండరింగ్ చట్టం!

మరో ‘ఊపా’లా మనీలాండరింగ్ చట్టం!

మన నేర న్యాయవ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్థుడో, కాదో తేలడానికి చాలా సమయం పడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో అతడు నేరస్థుడో, కాడో తేల్చే లోపు సమాజం, వ్యవస్థలు అతడిని నేరస్థుడుగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి