Home » Imran Khan
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. ఆయన మాజీ భార్య రెహం ఖాన్ కొత్త పార్టీని ప్రారంభించింది. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) కేవలం రాజకీయ పార్టీ కాదని, ఇది ప్రజా ఉద్యమం అని ఆమె అభివర్ణించింది.
2023 నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తు్న్న నేపథ్యంలో సామూహిక ఆందోళనలకు ఇమ్రాన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Modi Imran Khan Conflict: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్-పాక్ ఉద్రిక్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క జైల్లో ఇమ్రాన్ మరణించారనే ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో ఇమ్రాన్ నుంచి ఈ సందేశం వచ్చింది. ఇంతకీ, ఏమన్నారంటే..
India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.
శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్కు ఉందన్నారు.
పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.
Imran Khan Pakistan Crisis: పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ.. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.
అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అవినీతి నిరోధక కోర్టుకు చెందిన న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పును వెల్లడించారు. వివిధ కారణాల వల్ల తీర్పును గతంలో మూడుసార్లు వాయిదా వేశారు.
పాక్కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.