Home » Heavy Rains
Heavy Rains in AP: పురపాలక సంఘాల్లో మురుగు, వరదనీటి కాల్వలు పూ డికతో నిండిపోయి.. ఓ వర్షాలకే పలు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. దీంతో వర్షాలు వస్తున్నాయంటే ప్రజ లు వణికిపోతున్నారు. వాస్తవానికి మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు నిరంతరం కొనసాగిస్తుండాలి. ప్రస్తుత వేసవి కాలం పూడికతీత పనులకు అనువైన వాతావరణం. అయితే ఆయా పనులపై పురపాలకులు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంలేదు.
వాతావరణ ప్రతికూలత, భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, టెక్నికల్ విద్యా సంస్థలు సోమవారం కూడా మూసే ఉంటాయని, ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగానే ఉండాలని రాంబాన్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Rain Alert: తెలంగాణలో ఎండలు మండుతోన్నాయి. అయితే మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో సైతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
దేశంలో ఓ వైపు ఎండలు దంచి కొడుతుండగా, మరోవైపు మాత్రం వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు పలు రాష్ట్రాల్లో వానలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Weather Report: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో తేమ సైతం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వేళ.. వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ తీపి కబురు చెప్పింది. ఉరుములు, మెరుపుతో వర్షాలు కురుస్తాయిన వాతవరణ కేంద్రం వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..
ఇసుకు తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకుని చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్దిగంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
Rains: వేసవి కాలం.. అసలే ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ.. ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు వీచడంతోపాటు వర్షం పడడంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందారు.