• Home » Gujarat

Gujarat

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..

ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. గుజరాత్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జన్మించింది. పక్షి పిల్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అంతరించిపోతున్న ఈ ప్రత్యేక పక్షి జాతి మనుగడపై కొత్త ఆశలు చిగురించినట్లైంది.

ఒంటిపై నగల కోసం మహిళ హత్య.. 10 గంటల్లోనే హంతకుడిని పట్టుకున్న పోలీసులు..

ఒంటిపై నగల కోసం మహిళ హత్య.. 10 గంటల్లోనే హంతకుడిని పట్టుకున్న పోలీసులు..

ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. నగలను దోచుకెళ్లిపోయాడు. చెవులకు ఉన్న కమ్మల కోసం ఏకంగా చెవులనే కత్తిరించేశాడు. డెడ్ బాడీ దొరికిన 10 గంటల్లోనే పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.

మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్

మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్

పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా కూడా అమెరికా పేరును ప్రస్తావించ లేదని, నూటికి నూరు శాతం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో ఉన్నారని విమర్శించారు.

54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక

54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక

ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో బయలుదేరిన భారీ ట్యాంకర్ 'శివాలిక్', సురక్షితంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. గుజరాత్‌లోని అదానీ ముంద్రా పోర్టులో ఈ గ్యాస్ అన్-లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

మండుటెండలో రోడ్డుపై షాకింగ్ సీన్.. మొసళ్ల నిర్వాకం చూసి అంతా షాక్..

మండుటెండలో రోడ్డుపై షాకింగ్ సీన్.. మొసళ్ల నిర్వాకం చూసి అంతా షాక్..

గుజరాత్‌లోని వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టేలోపే.. ప్రాణాపాయం తప్పిందిగా..

లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టేలోపే.. ప్రాణాపాయం తప్పిందిగా..

ఓ వ్యక్తి లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా.. అకస్మాత్తుగా అది పైకి కదలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్‌ కాగా.. లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

లంచం తీసుకున్న కేసులో ఓ కానిస్టేబుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ముప్ఫై ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. చివరకు కేసు గెలిచిన మరుసటి రోజు కన్నుమూశారు. గుజరాత్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి