Home » Government of India
అశోక్గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఈసీ నిర్ణయించింది.
దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం..
తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ..
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు.. టెలీకమ్యూనికేషన్ విభాగం డీవోటీ కొత్త సైబర్ భద్రత నియమాలను ప్రతిపాదించింది. డిజిటల్ ప్లాట్ఫారాల ద్వారా వినియోగదారులు ఇచ్చే మొబైల్ నంబర్లు నిజంగా వారివేనా కాదా అనే విషయాన్ని యాప్లు, బ్యాంకులు ధ్రువీకరించుకునేందుకు..
రాజ్భవన్లో గుజరాత్, మహరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు రాష్ట్రాలు జాతి ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
LIC Scheme : ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెలా స్టైఫండ్ లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మూడేళ్ల కాలంలో రూ. 2,16,000 మహిళల ఖాతాలో పడుతుంది. దేశంలో పదో తరగతి పూర్తి చేసిన ఏ మహిళ అయినా ఈ పథకానికి అర్హులే.. మరిన్ని వివరాల కోసం..
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలా మందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే, అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు.