• Home » Government of India

Government of India

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

అశోక్‌గజపతిరాజు గవర్నర్‌ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Election Commission: ఓటర్ల జాబితాల తనిఖీ ఇక దేశమంతటా

Election Commission: ఓటర్ల జాబితాల తనిఖీ ఇక దేశమంతటా

బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఈసీ నిర్ణయించింది.

 H D Kumaraswamy: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి

H D Kumaraswamy: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి

దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది

Salary Hike: 8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

Salary Hike: 8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం..

Social Justice: ఉపాధి హామీ పై పరిమితి,పేదలకు నష్టం

Social Justice: ఉపాధి హామీ పై పరిమితి,పేదలకు నష్టం

తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ..

Mobile Number Verification: యాప్‌ల్లో ఇచ్చే ఫోన్‌ నంబర్లకు సర్కారీ ధ్రువీకరణ తప్పనిసరి

Mobile Number Verification: యాప్‌ల్లో ఇచ్చే ఫోన్‌ నంబర్లకు సర్కారీ ధ్రువీకరణ తప్పనిసరి

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు.. టెలీకమ్యూనికేషన్‌ విభాగం డీవోటీ కొత్త సైబర్‌ భద్రత నియమాలను ప్రతిపాదించింది. డిజిటల్‌ ప్లాట్‌ఫారాల ద్వారా వినియోగదారులు ఇచ్చే మొబైల్‌ నంబర్లు నిజంగా వారివేనా కాదా అనే విషయాన్ని యాప్‌లు, బ్యాంకులు ధ్రువీకరించుకునేందుకు..

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రెండు రాష్ట్రాలు జాతి ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

LIC Scheme : టెన్త్ చదివితే చాలు.. మహిళలకు ఈ పథకం కింద 3 ఏళ్లలో రూ. 2,16,000..

LIC Scheme : టెన్త్ చదివితే చాలు.. మహిళలకు ఈ పథకం కింద 3 ఏళ్లలో రూ. 2,16,000..

LIC Scheme : ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెలా స్టైఫండ్ లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మూడేళ్ల కాలంలో రూ. 2,16,000 మహిళల ఖాతాలో పడుతుంది. దేశంలో పదో తరగతి పూర్తి చేసిన ఏ మహిళ అయినా ఈ పథకానికి అర్హులే.. మరిన్ని వివరాల కోసం..

డ్వామాలో డ్రామా

డ్వామాలో డ్రామా

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...

PMEGP Loan: పీఎంఈజీపీ లోన్‌కు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? పూర్తి వివరాలు మీకోసం..

PMEGP Loan: పీఎంఈజీపీ లోన్‌కు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? పూర్తి వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలా మందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే, అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి