Home » Climate Change
రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.
నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీఎస్ విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, కోస్తా, రాయలసీమలో వడగాల్పులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా పిడుగులు, వడగాల్పులు కూడిన వాతావరణం కొనసాగనుంది
చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది.
వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది.
గతేడాది జూన్లో వచ్చిన తటస్థ పరిస్థితులు జనవరి ద్వితీయార్థం వరకూ కొనసాగి, తర్వాత బలహీన లానినా ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది.
వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రస్తుతం చలి తక్కువగానే ఉంది. డిసెంబరు నెల ప్రవేశించినా అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఏమీ లేదు. నవంబరులో అనేక ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కార్మిక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2023లో అధిక వేడి కారణంగా భారత్లో కార్మిక సామర్థ్యం బాగా తగ్గిపోయిందని,