Home » Athletes
Athletes: క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్కు బయలు దేరారు. 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే, వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటుచేసుకుంది.
ఆసియా అథ్లెటిక్స్లో భారత్కు పసిడి పతకాలు అనుభవం. నందిని మహిళల హెప్టాథ్లాన్లో, గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల రేసులో, పూజా సింగ్ హైజంప్లో బంగారు పతకాలు సాధించారు.
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత జట్టులో ముగ్గురు తెలుగు అథ్లెట్లు చోటు పొందారు. నిత్య గంధే, జ్యోతి యర్రాజీ, నందిని అగసార ఆసియా చాంపియన్షిప్స్లో పోటీపడనున్నారు
తెలుగమ్మాయిలైన యర్రాజి జ్యోతి, అగసర నందిని జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణాలు సాధించారు. వీరిద్దరూ ఆసియా చాంపియన్షిప్కు అర్హత పొందారు
NADA: భారత క్రీడా రంగంలో డోపింగ్ మరోమారు ప్రకంపనలు రేపింది. డోపింగ్ ఆరోపణతో ఏకంగా 10 మందిపై నాడా బ్యాన్ వేసింది. ఈ నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ నాగపురి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..
Doping Controversy: భారత క్రీడా రంగంలో మరోమారు డోపింగ్ హాట్ టాపిక్గా మారింది. డోపింగ్ ఆరోపణలతో ఏకంగా 10 మంది మీద నాడా నిషేధం విధించింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. కరాటేలో స్వర్ణ, కాంస్య పతకాలతోపాటు బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లోనూ పతకాలు సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం తెలిపింది.
‘‘పుట్టినప్పుడు మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు అక్రమ్ పాషా. కానీ పెరిగే క్రమంలో నాలో ఏవో విభిన్న భావాలు. చుట్టుపక్కల పిల్లల్లో నేను ప్రత్యేకంగా కనిపించేదాన్ని. అందరూ నన్ను వింతగా చూడడం మొదదలుపెట్టారు.
‘పారిస్ ఒలింపిక్స్ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్ ఏంజెల్స్లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ఎర్రాజీ జ్యోతి తెలిపింది.
ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది