• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

మిర్చి పంటలో నల్ల తామర పురుగు నిర్మూలనకు అత్యవసర చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖను ఆదేశించారు.

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశారో...

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో జగన్‌ రైతులకు చేసిన మేలేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu: రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు

రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

రైతులకు మేలు చూకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.

 Minister Atchannaidu: జగన్ హయాంలో  సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి  పాల్పడ్డారు

Minister Atchannaidu: జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

మొంథా తుఫాను పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాగే తుఫాను సమయంలో బాధితులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందనే విషయాలను తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Achchennaidu Letter Giriraj Singh: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

Achchennaidu Letter Giriraj Singh: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి