Home » andhrajyothy
ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీల్లో ఏకాగ్రత వహించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయని తెలుపుతున్నారు. ఇక.. పనులు సావకాశంగా పూర్తి చేస్తారని, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయంటూ పండితులు తెలుపుతున్నారు.
క్లాస్ నుంచి క్రమక్రమంగా మాస్ యాక్షన్లోకి దిగుతున్నాడు నేచురల్ స్టార్ నానీ. ‘దసరా’ తర్వాత తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న ఈ జెంటిల్మ్యాన్... తాజాగా ‘హిట్ 3’లో మాస్ పోలీస్ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని విశేషాలివి...
ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, గవర్నర్లు, ఇతర వ్యవస్థల మధ్య సంబంధాలు బలహీనపడడం, అవి పరస్పరం గౌరవాన్ని కోల్పోవడం దేశంలో అరాచక పరిస్థితులను ఏర్పడిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలు రాజ్యాంగం గౌరవాన్ని కాపాడే అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సచివాలయంతో పాటు సంబంధిత శాఖలో ‘ఎవరా ఎస్ఈ, ఏమిటా సూపర్ గేమ్ చేంజర్ ప్రాజెక్టు’ అంటూ చర్చించుకుంటున్నారు.
రాజకీయాల్లో ‘విజనరీ’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో.. చదువులకు నిలయమైన కోటా నగరంలో.. రైతు కుటుంబంలో పుట్టి.. 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచి..
ఆర్థోపెడిక్ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్ దినేశ్ సుంకర హైదరాబాద్లోని రాయదుర్గంలో త్రినాయ్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు.
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.
రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్ ఆస్పత్రులను సెంటర్ ఎక్స్లెన్స్ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.