Home » Accident
మాజీ మంత్రి కుమారుడి కారు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాజేశ్ అనే మువకుడు దుర్మరణం పాలయ్యాడు.
ఓ వ్యక్తి మెర్సిడెస్ కారులో నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అతను వేగంగా వస్తున్నాడు. అయితే నగరంలోని కూడలిలోకి ప్రవేశించగానే.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో..
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున వరుస ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఘటనలో ఇంజిన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.
ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ..
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
కర్నూలు జిల్లా పరిధిలో ఈ రోజు ఉదయాన్నే రెండు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు పరిధిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుగ్గలి పరిధిలో ఓ బస్సు బోల్తాపడిన మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
చావు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్గా చనిపోతుంటారు. అలాగే కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. దీనికి అలవాటుపడిన వారు ఏ పనీ చేయకుండా, ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. కొందరు ఈ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
విపరీతమైన వేగం ప్రాణాలు హరిస్తుందన్న విషయాన్ని పదే పదే ట్రాఫిక్ ప్రకటనల ద్వారా తెలియచేస్తున్నా కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాళ్ల ప్రాణాలే కాకుండా, వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో చూస్తే..