Home » Accident
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ లారీని డీకొన్న కారు లారీ కింద పడిపోయి ఘోరంగా నుజ్జునుజ్జయింది
వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎంతో ఆనందోత్సాహాలతో ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ కలిసి ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, ఆట వస్తువులతో కన్నుల పండువగా ఉంటే, ఇంతలో వేగంగా వచ్చిన కారు..
రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే..
స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. కాస్త దూరంలో నడిరోడ్డుపై మ్యాన్హోల్ తెరచి ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వేగంగా వచ్చి.. మ్యాన్హోల్ వద్దకు రాగానే సడన్గా ఆగుతుంది. తర్వాత ఆ వ్యక్తి చేసిన మంచి పనితో చివరకు ఏం జరిగిందో చూడండి..
నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
రాష్ట్రంలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్పై, నిజామాబాద్ జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కెనడా హామిల్టన్లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.