• Home » Accident

Accident

కళ్లెదుటే కాలిపోతుంటే!

కళ్లెదుటే కాలిపోతుంటే!

కళ్ల ముందే భర్త, కుమారుడిని కోల్పోయిన మహిళ..! కన్నతల్లిని పోగొట్టుకున్న యువకుడు..! తాము ప్రాణాలతో బయటపడ్డా అయిన వారిని పోగొట్టుకున్న దయనీయ స్థితి..

బతుకులు బుగ్గి!

బతుకులు బుగ్గి!

అది... హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు! కింద సీట్లు, పైన బెర్తులూ! అరుణాచల్‌ప్రదేశ్‌లో ‘ఏఆర్‌ 20డీ 0487’ నంబరుతో రిజిస్టరైంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో బయలుదేరింది. తెల్లారేసరికి...

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్‌ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్‌ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

డివైడర్‌ను దాటుకొచ్చిన మృత్యువు

డివైడర్‌ను దాటుకొచ్చిన మృత్యువు

ఓ కారు డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను మింగేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బైపాస్‌ ఫ్లైఓవర్‌ వద్ద...

కాశీ యాత్రకని బయలుదేరిఅనంతలోకాలకు

కాశీ యాత్రకని బయలుదేరిఅనంతలోకాలకు

కాశీయాత్రకని బయలుదేరిన బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా 13మంది గాయపడ్డారు.

హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా

హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ ప్రైవేట్ మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి

గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి

హరియాణాలో విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

మళ్లీ అదే చోట కారు బోల్తా

మళ్లీ అదే చోట కారు బోల్తా

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.

అమ్మో.. హైవే 65

అమ్మో.. హైవే 65

సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి