Home » 10th Results
CBSE Results 2025 Live: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Success Story: ఈ విషయం జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి స్పందించారు. ఆదివారం రామ్తో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశాడు. పై చదువులకు కావాల్సిన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం రామ్ పేరు మారుమోగుతోంది.
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
ఈసారి పదో తరగతి ఫలితాల్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. టెన్త్తో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తారు.
10th Class Result: 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఆ మార్కులను ఆన్లైన్లోకి ఎక్కించడం తదితర చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
10th Class Student Answer Sheet: విద్యార్థి ఆన్సర్ షీటులో రాసింది చదివి ఆ టీచర్ షాక్ అయ్యాడు. తనను పరీక్షల్లో పాస్ చేసి.. తన ప్రేమను గెలిపించాలని ఆ విద్యార్థి రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు.
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.