Bandaru Dattatreya: ప్రజల కథే నా ఆత్మకథ.. పుస్తకావిష్కరణ.. పాల్గొన్న ప్రముఖులు
ABN, Publish Date - Jun 09 , 2025 | 07:18 AM
ప్రముఖ రాజకీయ నాయకుడు, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ మంత్రి సత్యకుమార్, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.



































Updated at - Jun 09 , 2025 | 07:32 AM