Home » Komati Reddy Venkat Reddy
వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
కేసీఆర్కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
రానున్న మూడేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఇటీవల సొరంగం కూలిపోవడంతో జాప్యం ఏర్పడిందని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో నాణ్యతతో రాజీపడకూడదని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. పనుల్లో ఆలస్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్పై జాగ్రత్తలు తీసుకోవాలని, రేడియల్ రోడ్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రూపకల్పన చేయాలని సూచించారు. తద్వారా 50 ఏళ్ల అవసరాలకు తగిన విధంగా రోడ్ల నిర్మాణం చేయాలి.
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో 22 మందికి సినిమా టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చిన తరువాత, వారికి సర్టిఫికెట్లు అందించారు.
కేసీఆర్.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.