Home » Hyderabad
సినీ నటి కల్పికా గణేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.
Nune Sridhar: నూనె శ్రీధర్కు ఈఎన్సీ అనిల్కు ఉన్న సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇరిగేషన్ చీఫ్గా ఉండి ప్రిన్సిపాల్ సెక్రటరీ చేసిన ట్రాన్స్ఫర్ను కూడా ఆపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Prabhakar Rao SIT Inquiry: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఇంట్లో అందరు స్మార్ట్ ఫోన్ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
రేషన్ షాపుల్లో సన్నబయ్యం పంపిణీ ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వనజాతారెడ్డి స్పష్టం చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలిలోని పలు పబ్బులపై రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో పోలీసులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.