Home » Hyderabad
Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు.
IPS Officers High Court: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Pakistani Citizens: వీసా గడువు ఈరోజుతో ముగియనుండటంతో పాకిస్థానీలు భారత్ను వీడుతున్నారు. నలుగురు పాకిస్థాన్ వాసులు హైదరాబాద్ను వీడి స్వదేశానికి వెళ్లిపోయారు.
రిమాండ్లో ఉన్న ఈఎన్సీ హరీరామ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి అయ్యింది. మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది.
వేసవి సీజన్లో లభ్యమయ్యే తాటి ముంజల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల్లో ఎన్నో పోషక విలువలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఆయా కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు.
మానవ సంబంధాలు ఎలా మంటగలిసిపోతున్నాయో ఇక్కడ జరిగిన ఓ సంఘటనే తాజా ఉదహారణ. సోదరుడు వరసయ్యే వ్యక్తే ఓ మహిళను తన కోరిక తీర్చాలని, లేకుంటే యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని రవాణా అవుతున్న విషయం బట్టబయలైంది. రూ. 2.5 కోట్ల విలువచేసే 410 కేజీల గంజాయిని పోలీసులు పల్లుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిప్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో నిర్మించి రెండు వంతెనలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోట్లాది రూపాయలతో ఈ వంతెనలను నిర్మించారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి అందుబాటులోకి కావడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు వెళ్లిపోయారు. పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు పంపారు. పోలీసుల నోటిసులు, కేంద్ర ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్లో నలుగురు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. మెడికల్ వీసా మీద వచ్చిన వారికి మంగళవారం వరకు మినహాయింపు ఇచ్చారు.