Home » CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.
ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలకు.. ఐదుగురు పిల్లలున్న మరికొందరికి ఒకేసారి రూ.65 వేలు.. నలుగురున్న ఇంకొందరికి రూ.52 వేలు.. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి రూ.39 వేలు.. ఇలా ఇంట్లో ఒకరు, ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు...
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Talliki Vandanam Scheme: తల్లికి వందనం నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులు విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది సర్కార్.
రౌడీయిజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను.. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. ఇకపై ఉపేక్షించను. బీకేర్ఫుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం గురువారం రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించ తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రద్దయింది.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
AP Govt: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.