• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: ఆ వ్యాఖ్యలు సభ్యసమాజం సహించలేనివి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: ఆ వ్యాఖ్యలు సభ్యసమాజం సహించలేనివి: వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. . ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని చెప్పారు.

Venkaiah Naidu: మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోంది

Venkaiah Naidu: మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోంది

Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.

Kashmir Trip Cancelled: వెంకయ్య కశ్మీర్‌ పర్యటన రద్దు

Kashmir Trip Cancelled: వెంకయ్య కశ్మీర్‌ పర్యటన రద్దు

కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన శ్రీనగర్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలవల్ల ఆయన తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అదే విధంగా హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకావిష్కరణను వాయిదా వేశారు.

Venkaiah Naidu: జమిలి ఎన్నికలతో సుస్థిర పాలన

Venkaiah Naidu: జమిలి ఎన్నికలతో సుస్థిర పాలన

జమిలి ఎన్నికల ద్వారా దేశానికి సుస్థిర పాలన సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

శ్రీరాముడు జాతి, వర్ణ వివక్షలేని సమాజానికి ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు

Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి

Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి

Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Venkaiah Naidu: రాజకీయాలపై వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్

Venkaiah Naidu: రాజకీయాలపై వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్

Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. . పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ... చట్టం తేవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో లొసుగులు ఉండటంతో.. వాటిని చూసుకుని రాజకీయ నేతలు ఇతర పార్టీలోకి మారిపోతున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి

ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

ఈ సమయంలో ఓ విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. ఏ విద్యాసంస్థ కార్యక్రమానికి వెళ్లినా, అక్కడ మంచి ప్రతిభ చూపిన వారికి నా చేతుల మీదుగా అవార్డులు అందింపజేసేవారు. ఆ సమయంలో నా చేతుల మీదుగా అవార్డులు అందుకునే వారిలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి