• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ఆదేశాలు..

రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ఆదేశాలు..

పసుపు రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన పసుపును కోతలు లేకుండా..

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ

కొత్త రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న జెండాను ఆవిష్కరిస్తామని... అదే రోజు పార్టీ పేరును ప్రకటించనున్నట్లు కవిత వెల్లడించారు.

కామారెడ్డిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు

కామారెడ్డిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు

మద్యం మత్తులో ఒక వ్యక్తి కారును రాంగ్ రూట్‌లో నడిపి.. పలువురు గాయపడేందుకు కారణమయ్యాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో పెద్దపులి ఇటీవల రెండు ఆవులను చంపేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

టూరిస్ట్ బస్సు బోల్తా..  నలుగురి మృతి

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి

కామారెడ్డిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలను తండ్రి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్‌

నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్‌

హెల్మెట్‌ అంటే కేవలం తలకు పెట్టుకునే సాధనం కాదు అది ప్రాణాలకు కవచం అని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు.

హోంశాఖను ఓవైసీ బ్రదర్స్‌కు తాకట్టు పెట్టారు.. సీఎం రేవంత్‌పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం

హోంశాఖను ఓవైసీ బ్రదర్స్‌కు తాకట్టు పెట్టారు.. సీఎం రేవంత్‌పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు..

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత

కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి