Smita Sabharwal: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆమెను పలుమార్లు వివిధ శాఖలకు బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఆమె బదిలీ అయ్యారు.
Telangana 10th Results: పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె తేదీని ప్రకటించింది. అయితే తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మే 5వ తేదీ ఆర్టీసీ కార్మికులంతా కవాతు నిర్వహిస్తారని ప్రకటించింది.
Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు.
IPS Officers High Court: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్గా రామకృష్ణారావును రేవంత్ ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గుత్తి కోటకు చెందినవారు. ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
Miss World 2025: మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
MLA Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుజాతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రిమాండ్లో ఉన్న ఈఎన్సీ హరీరామ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.