Home » yoga meditation
ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని.. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..
శాఖపట్నంలో ఈ నెల 21 నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. విశాఖలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నంలో జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యమని తెలిపారు.