• Home » West Indies Cricketers

West Indies Cricketers

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్

భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్‌కు భారీ షాక్

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్‌కు భారీ షాక్

వెస్టిండీస్ క్రికెటర్‌ జేవన్ సీర్లెస్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. సీర్లెస్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐసీసీ స‌స్పెన్షన్ వేటు వేసింది.

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ 2026 ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే..

9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం

9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం

వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.

భారత్ పై ఓడినా.. పాక్ ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్

భారత్ పై ఓడినా.. పాక్ ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్

టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్‌‌మయెర్‌ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మా నాన్న వెస్టిండీస్ బ్యాటర్లను శపించారు: అర్ష్‌దీప్ సింగ్

మా నాన్న వెస్టిండీస్ బ్యాటర్లను శపించారు: అర్ష్‌దీప్ సింగ్

టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్‌ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.

కీలక మ్యాచ్‌లో గెలిచినా..  ఆందోళనలో టీమిండియా అభిమానులు!

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్: షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 177

టీ20 ప్రపంచ కప్: షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 177

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి