• Home » Vijaywada West

Vijaywada West

చల్లపల్లి పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత

చల్లపల్లి పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత

చల్లపల్లి పీఎస్‌ దగ్గర పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి, గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

విజయవాడ దుర్గ గుడిలో  సిబ్బంది చేతివాటం

విజయవాడ దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం

విజయవాడ దుర్గగుడిలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన బంగారు వస్తువులను సిబ్బంది దారిమళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది.

విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు

విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు

విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.

నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్‌.. సుజనా చౌదరి రియాక్షన్

నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్‌.. సుజనా చౌదరి రియాక్షన్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తునే ఉన్నానని ఆయన వివరించారు.

Air Service launch: విజయవాడ కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం

Air Service launch: విజయవాడ కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం

ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడ విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది.

High Court: సీబీఐ నివేదిక కోసం విజయవాడ కోర్టుకు వెళ్లండి

High Court: సీబీఐ నివేదిక కోసం విజయవాడ కోర్టుకు వెళ్లండి

హత్య కేసులో సీబీఐ దాఖలు చేసి ఫైనల్‌ రిపోర్ట్‌ కోసం సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు హైకోర్టు మరోసారి సూచించింది.

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.

E-Passports: ఈ-పా్‌సపోర్టుతో నకిలీలకు చెక్‌ డేటా భద్రం

E-Passports: ఈ-పా్‌సపోర్టుతో నకిలీలకు చెక్‌ డేటా భద్రం

పాస్‌పోర్ట్‌ సేవా వెర్షన్‌ 2.0 కింద ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాం. వీటిద్వారా పాస్‌పోర్టుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేశాం అని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి(ఆర్‌పీవో) శివహర్ష వెల్లడించారు.

Vijayawada: విజయవాడలో 200 కిలోల గంజాయి స్వాధీనం

Vijayawada: విజయవాడలో 200 కిలోల గంజాయి స్వాధీనం

ఏవోబీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా ఈగల్‌ బృందాలు పట్టుకున్నాయి.

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి