• Home » SSC Results

SSC Results

Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 76.14 శాతం మంది ఉతీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది హాజరు కాగా, 94,017 మంది ఉత్తీర్ణులయ్యారు.

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

10 Exam: తాజాగా, పదవ తరగతి పరీక్షలు రాశాడు. కొద్దిరోజుల క్రితమే పదవి తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. అభిషేక్ 600 మార్కులకు గాను కేవలం 200 మాత్రమే తెచ్చుకున్నాడు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఏడిపించారు.

 Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

ఎస్సార్ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్‌గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.

SSC Results: పది.. పటాకా!

SSC Results: పది.. పటాకా!

ఇంటర్మీడియట్‌ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సోషల్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్లు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు, తేదీలు వెల్లడించబడ్డాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి