• Home » Rajendranagar

Rajendranagar

Hydra: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Hydra: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

Fire Accident: కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

Fire Accident: కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తిరుపతి రబ్బర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Rajendranagar: పీజీ, పీహెచ్‌డీలో స్టైపండ్‌ను పెంచాలని వ్యవసాయ వర్సిటీ విద్యార్థుల నిరసన

Rajendranagar: పీజీ, పీహెచ్‌డీలో స్టైపండ్‌ను పెంచాలని వ్యవసాయ వర్సిటీ విద్యార్థుల నిరసన

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు తమకు ప్రతి నెలా చెల్లిస్తున్న స్టైపండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు.

TG News: తెలంగాణలో పేలుడు కలకలం.... ఇద్దరికి తీవ్రగాయాలు

TG News: తెలంగాణలో పేలుడు కలకలం.... ఇద్దరికి తీవ్రగాయాలు

రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్‌లో పడటంతో ఈ ఘటన జరిగింది.

Mylar Devupalli: మూడంతస్తులకు మంటలు.. పొగ

Mylar Devupalli: మూడంతస్తులకు మంటలు.. పొగ

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మైలార్‌ దేవుపల్లి మొగల్స్‌ కాలనీ ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో మంటలు, పొగలు చెలరేగాయి.

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్‌ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు.

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ పరోడా సూచించారు. ఐఐఆర్‌ఆర్‌లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్‌ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ రూ.20వేలు వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీపడ్డారు.. కొన్నారు. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలం పాట నిర్వహిస్తే ఏకంగా రూ.16.65 లక్షలొచ్చాయి.

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు.

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి