Home » Raj Bhavan
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్సగా జరుపుకుంటారని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
గౌతమ్ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమం జరగనుంది.
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రకటించిన గడువు శనివారంతో ముగిసింది.
నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో బుధవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
బతుకమ్మ పండుగ ఉత్సవం మాత్రమే కాదని ఉద్యమంలా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని ప్రజాగాయని విమలక్క పేర్కొన్నారు.
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.