Home » Rain Alert
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.
Hyderabad Weather: భాగ్యనగరంలో వాతావరణం రోజుకో రకంగా మారుతోంది. ఒకసారి ఎండ ఉంటే.. మరోసారి వర్షం పడుతోంది. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి.
Good News For Farmers: భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంది. 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే 105% అధిక వర్షపాతం నమోదుకానుండగా, ఏపీతో పాటు దేశం మొత్తం మీద ఎక్కువ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి
ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates: ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లటి కబురును ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, చల్లటి కబురే కాదండోయ్.. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలని హెచ్చరించింది. ..
AP Weather Update: వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెల్లడించింది.
Heavy Rain Alert: హైదరాబాద్లో మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలు కురవగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది
తీవ్ర అల్పపీడనం బలహీనపడింది, మరింత దిశ మార్చుకుంటూ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది