Home » Rain Alert
Floods 2005: నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో ...
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
IMD Alert: భారత వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు.. రానున్న ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంది.
వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని.. అధికారులు 24 గంటలూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటి వద్ద సీవరేజీ సూపర్వైజర్లు ఉండేలా చూడాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది.
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు కురిశాయి...
Heavy Rainfall Predicted: ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.