Home » President
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి 26/11 కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి విజయం సాధించేందుకు తోడ్పడి, అదే ట్రంప్తో విభేదాలతో బయటికొచ్చిన మస్క్.. కొద్దిరోజులుగా చెబుతున్నట్టుగా అమెరికా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.
ట్రినిడాడ్, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ ఓసీఐ కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడెవరనే సందిగ్ధతకు తెర పడింది. పార్టీ శ్రేణులకు అధిష్ఠానం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు పీవీఎన్ మాధవ్ను ఈ పదవి కోసం ఎంపిక చేసింది.
కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్, ఆయన మనవడు వేహాంత్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.
యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని... అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఓ దేశంలో అధ్యక్ష అభ్యర్థి మీద హత్యాయత్నం జరిగింది. ఏకంగా ఆయన తల మీద గురిపెట్టి కాల్పులు జరిగాయి. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.
గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని పేర్కొంది
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుండి తొలగించింది. కోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది