Home » NRI News
Mini Mahanadu: పోర్ట్లాండ్లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.
సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.
California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం
NRI News: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.అందులోభాగంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు ప్రకటించారు. దీంతో భారత్ సహా అనేక దేశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారి చదువు తర్వాత స్వదేశాలకు రావాల్సిందేనని చెబుతున్నారు.
NRI TDP:ఫిలడెల్ఫియాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
NRI: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో 15వ రక్తా దాన కార్యక్రమం విజయంగా జరిగింది. స్థానిక డీఎఫ్డబ్ల్యు మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 80 మంది హాజరయ్యరు.