Home » Nalgonda
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని వాపోతున్నారు.
గియ్యాల నీవు మంచోడవా పెద్దోడివా అని జనం సూత్తలేరు. ఎన్ని పైసలు ఖర్చు పెడతడు అని చూత్తరు.. గిది గియ్యాల పరత్తితి-సర్పంచ్ అభ్యర్థి ఒక సామన్యుడి మధ్య జరిగిన సరదా సంభాషణ నేటి రచ్చబండ..
కోర్టులో ఓడిన వారు ఏడిస్తే, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్లో కోమటి రెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓ వైపు తమ్ముడు ఓ వైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
డ్రగ్స్కు వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని.. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నారు.
సూర్యాపేటలో యువకుడి కస్టోడియల్ డెత్కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
శిశు విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్టపడ్డం లేదు. సంతానం లేని దంపతులు చాటు మాటున శిశువులను కొనుగోలు చేస్తూ పట్టుబడుతున్నారు.
నల్గొండ జిల్లాలో కవిత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసి హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. తనకు కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదని.. కానీ హోర్డింగ్లను తొలగించారంటూ కవిత్ ఫైర్ అయ్యారు.
జిల్లాలోని తొర్రూర్ మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపునుంచి కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.