• Home » Nalgonda

Nalgonda

అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి

అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి

రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

Vemula Veeresham: ఘనంగా వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు..

Vemula Veeresham: ఘనంగా వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు..

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరేశం జన్మదినోత్సవాన్ని సంబరంగా చేసుకున్నారు.

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝులిపించింది.

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

అమెరికాలో అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చదువుతున్న నల్లగొండ యువతి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో వైద్యం ఆలస్యం అయి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది.

Nalgonda: ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదా ..

Nalgonda: ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదా ..

ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎవ రు రూల్‌ పెట్టారంటూ ఓ మహిళ ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం సాయం త్రం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారులో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

కేసీఆర్‌.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.

తది దశకు జీపీ భవనాలు నిర్మాణం

తది దశకు జీపీ భవనాలు నిర్మాణం

మండ లంలోని అల్వాలపురం, చిమిర్యాల, భీక్యాతండా, తొగర్రాయి, గుడిబండ, మంగళితండా, కాపుగల్లు, రెడ్లకుంట పంచాయతీ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.

Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 బాయిలర్‌లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి