Home » MP Vijaysai Reddy
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు జారీచేసింది.
అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు...
మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
వైసీపీకి, రాజకీయాలకు గుడ్బై చెప్పిన విజయసాయిరెడ్డి... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్లు తెలిసింది.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకూ రాజీనామా చేశానని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి..
. ‘రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తూఉన్నాం. కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాణి గోవర్ధన్రెడ్డితో...
వివేకా హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి, మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.
’వివేకానందరెడ్డి మరణించిన రోజు నాకు ఒక విలేకరి ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను.
విజయసాయిరెడ్డి శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ను ఆయన నివాసంలో కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను అందించారు.