Home » Monsoon
అధిక తేమ కారణంగా వర్షాకాలంలో కూరగాయలు, పండ్లు లేదా నిల్వ చేసిన ఆహారాల్లో పరాన్న జీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ సీజన్లో కింది పదార్థాలను పూర్తిగా నివారించాలి. లేకపోతే కీళ్ల నొప్పులతో పాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.
నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 383 రోడ్లను మూసేశారు.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వానాకాలంలో వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ సీజన్లో కచ్చితమైన ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 5 పండ్లను ఖాళీ కడుపుతో తింటే రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈసారి అధికార, విపక్షా పార్టీల మధ్య వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ చేపట్టడంపై తీవ్ర ఆందోళన చేస్తు్న్న విపక్షాలు ఈ అంశాన్ని ఉభయసభల్లోనూ ప్రస్తావించే అవకాశాలున్నాయి.
ఆయుర్వేదం ప్రకారం, మారుతున్న రుతువులను బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చాలా వేగంగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే..
ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..
హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో..
ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు.