• Home » Military

Military

యుద్ధం.. తీవ్రం

యుద్ధం.. తీవ్రం

పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడితే.. ఇరాన్‌ బదులుగా ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.

మధ్యప్రాచ్యంలో భారీ సైనిక బలగాల సమీకరణ చేస్తున్న అమెరికా

మధ్యప్రాచ్యంలో భారీ సైనిక బలగాల సమీకరణ చేస్తున్న అమెరికా

ఒకవైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్‌లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.

Chetak Helicopters: చేతక్‌, చీతా చాపర్లకు స్వస్తి

Chetak Helicopters: చేతక్‌, చీతా చాపర్లకు స్వస్తి

కాలంతీరిన చేతక్‌, చీతా చాపర్ల స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌

Military Operation: ఉల్ఫాపై భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌

Military Operation: ఉల్ఫాపై భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌

ఈశాన్య ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపులపై భారత సైన్యం సర్జికల్‌ దాడులకు దిగింది..

 Minister Sanjay Rathod: మురళీనాయక్‌ బంజారాలకు గర్వకారణం

Minister Sanjay Rathod: మురళీనాయక్‌ బంజారాలకు గర్వకారణం

మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ వీరజవాన్ మురళీనాయక్‌ బంజారాల గర్వకారణమని తెలిపారు. ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి సహాయసహకారాలు అందించేందుకు హామీ ఇచ్చారు.

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పిల్లల దినోత్సవాన్ని మే 13న జరుపుకుంటారు. యుద్ధాలలో తల్లిదండ్రులను కోల్పోయిన 3,500 మంది పిల్లలు, వారి మానసిక వేదనను గుర్తిస్తూ ఈ రోజు జరుపుకుంటారు.

 Indian Air Defense: పోరు బందర్‌

Indian Air Defense: పోరు బందర్‌

తాజా భారత్‌–పాక్‌ యుద్ధంలో డ్రోన్ల వాడకం చరిత్రలోనే అతి ఎక్కువగా కనిపించింది. వాటిని కూల్చడంలో బీఈఎల్‌ అభివృద్ధి చేసిన డీ4 వ్యవస్థ కీలకంగా నిలిచింది.

PM Modi: అణు బూచికిబెదరం

PM Modi: అణు బూచికిబెదరం

ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్‌ ఏమాత్రం భయపడదని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి