• Home » Meghalaya

Meghalaya

Meghalaya  Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్‌లో మరో కార్నర్

Meghalaya Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్‌లో మరో కార్నర్

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త అంశం బయటపడింది. పెళ్లయిన తొమ్మిది రోజులకే భర్తని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం హత్య చేయించిన నవ వధువు సోనమ్.. ఆమె ప్రియుడుగా భావిస్తున్న రాజ్ కుష్వాహ కలిసి దిగిన..

Honeymoon Murder: హత్య తర్వాత ఇండోర్‌లోనే దాక్కున్న సోనమ్.. అగ్రిమెంట్ కూడా చేసుకుని..

Honeymoon Murder: హత్య తర్వాత ఇండోర్‌లోనే దాక్కున్న సోనమ్.. అగ్రిమెంట్ కూడా చేసుకుని..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్‌కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.

Honeymoon Murder: హనీమూన్ హత్య కేసు.. పోస్టుమార్టం నివేదకలో సంచలన విషయాలు

Honeymoon Murder: హనీమూన్ హత్య కేసు.. పోస్టుమార్టం నివేదకలో సంచలన విషయాలు

రఘువంశీ, సోనమ్ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్ ట్రిప్‌కు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే , మే 22న వీరు ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలికాయత్ అనే గ్రామానికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Meghalaya murder: మేఘాలయ మర్డర్.. ఇంకా తెలీని సోనమ్ ఆచూకీ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

Meghalaya murder: మేఘాలయ మర్డర్.. ఇంకా తెలీని సోనమ్ ఆచూకీ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్లిన భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. నవ వధువు సోనమ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.

Viral News : ఈ ఊళ్లో వాళ్లకు పేర్లుండవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా..

Viral News : ఈ ఊళ్లో వాళ్లకు పేర్లుండవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా..

పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. కానీ, ఓ వింత గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. మరి, వాళ్లు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..

 Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కట్టిపడేసిన అందాలు

Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కట్టిపడేసిన అందాలు

మేఘాలయలోని ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజధాని షిల్లాంగ్‌లోని ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి మరి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం.

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!

కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి