• Home » Kothagudem

Kothagudem

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి  తరగతులు!

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి తరగతులు!

దేశంలోనే మొదటి ఎర్త్‌ సైన్సెస్‌ (భూ విజ్ఞాన శాస్త్రం) యూనివర్సిటీని రాష్ట్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది.

Tribal Families: సుమోటో వ్యాజ్యంగా ‘ఆంధ్రజ్యోతి ’ కథనం

Tribal Families: సుమోటో వ్యాజ్యంగా ‘ఆంధ్రజ్యోతి ’ కథనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయిదు ఆదివాసీ కుటుంబాలను ఏడాదికాలం కుల బహిష్కరణ చేశారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది.

Bhadrachalam రామాలయంలో  జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు

Bhadrachalam రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు

Jyestabhishekam Utsavam: భద్రాచలం కొత్తగూడెం.. భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు.

Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క

Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క

ఓ పిచ్చికుక్క, ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన బానోత్‌ రమేశ్‌, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి

Operation Karraguttalu: చిత్తడిగా  కర్రెగుట్టలు

Operation Karraguttalu: చిత్తడిగా కర్రెగుట్టలు

మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్‌కౌంటర్‌ను నిర్వహించాయి.

ACB Investigation: లారీ సీజ్‌ చేయొద్దంటే.. రూ.20 వేల లంచం

ACB Investigation: లారీ సీజ్‌ చేయొద్దంటే.. రూ.20 వేల లంచం

భద్రాచలం సీఐ బరపాటి రమేశ్‌ రూ.20 వేలు లంచం తీసుకుని అనధికారికంగా గ్రావెల్‌ తరలిస్తున లారీని విడిపించాడని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సీఐ గన్‌మెన్‌ రామారావు, ప్రైవేట్‌ వ్యక్తి కార్తీక్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

సీతా రాముల కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహా పట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు.

BRS MPs Kothagudem Airport Request: కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని నిర్మించండి

BRS MPs Kothagudem Airport Request: కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని నిర్మించండి

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని కలిసి, కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని, అలాగే వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేయాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు విజ్ఞప్తి చేశారు

Kothagudem: దేశానికే మోడల్‌గా ఎర్త్‌సైన్సెస్‌ వర్సిటీ: తుమ్మల

Kothagudem: దేశానికే మోడల్‌గా ఎర్త్‌సైన్సెస్‌ వర్సిటీ: తుమ్మల

దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

కోయ భాష మీద అభిమానం చాటుకున్న పెళ్లికొడుకు

కోయ భాష మీద అభిమానం చాటుకున్న పెళ్లికొడుకు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నారు. కోయ భాష మీద ప్రేమతో పెళ్లికొడుకు ఉండమీరి శ్రీనివాస్ ఆ భాషను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి