• Home » Kalyanadurgam

Kalyanadurgam

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.

MLA:  ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

MLA: ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CHC: నిరుపయోగంగా...

CHC: నిరుపయోగంగా...

పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి.

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్‌ ర్యాలీగా టీ స ర్కిల్‌ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు.

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు.

GOD:  అక్కమాంబ జాతర  ఏర్పాట్ల పరిశీలన

GOD: అక్కమాంబ జాతర ఏర్పాట్ల పరిశీలన

ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్‌లకు దుస్తులు పంపిణీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి