• Home » Journalist

Journalist

బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్.. రంగంలోకి దిగిన యూఎస్ దర్యాప్తు సంస్థలు

బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్.. రంగంలోకి దిగిన యూఎస్ దర్యాప్తు సంస్థలు

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఒక అమెరికన్ జర్నలిస్ట్‌ను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక ఇరాన్‌ మద్దతు ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది.

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.

Israel Attack: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతి

Israel Attack: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతి

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతిచెందారు. గాజాలోని నాసెర్‌ మెడికల్‌ కాంప్లెక్స్‌ ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు, ఖాన్‌యూని్‌సలో జరిపిన దాడిలో మరో జర్నలిస్టు మృతిచెందారు.

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

CM Revanth Reddy: ఓనమాలు రానోడూ జర్నలిస్టే!

CM Revanth Reddy: ఓనమాలు రానోడూ జర్నలిస్టే!

రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Journalists Pension: జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం

Journalists Pension: జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం

ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana Govt: జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Telangana Govt: జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు.

YSRCP Violence: వైసీపీ మూక వీరంగం

YSRCP Violence: వైసీపీ మూక వీరంగం

అధికారం కోల్పోయినా వైసీపీ మార్క్‌ దాడుల సంస్కృతి ఆగలేదు.

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక గురువారం సాయంత్రం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి