Home » Journalist
Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వీవీఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది.
NCW: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఛైర్పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
Krishnamraju: సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజు మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించాడు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ ఆందోళనను కవర్ చేస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్పై కాల్పులు జరిగాయి. జర్నలిస్ట్ లారెన్ టోమాసి కాలుపై రబ్బరు బుల్లెట్తో కాల్చారు.
Amaravati Women Case: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జగన్ చానల్లో...
సీనియర్ జర్నలిస్టు జాగర్లమూడి రామకృష్ణ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రిలో చేర్చగా..
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.