Home » JD Vance
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి తాజ్మహల్ వద్ద ఆహ్లాదంగా గడిపారు. పర్యటన అనంతరం ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు..
భారతీయ వంటకాలకు మక్కువతో జేడీ వాన్స్ స్వయంగా వంటలు చేస్తారని ఉషా వాన్స్ తెలిపారు. పిల్లలు రామాయణ, మహాభారతాలపై ఆసక్తి చూపిస్తూ భారత పర్యటనను జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమవుతుండగా, మోదీ ప్రజాదరణపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. భారత్ అణుశక్తి లక్ష్యాల సాధనలో అమెరికా భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు
JD Vance Jaipur Tour: జైపూర్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ విలాసవంతమైన రాంబాగ్ హోటల్లో బస చేస్తున్నారు. ఇక ఈరోజు జైపూర్ పర్యటనలో భాగంగా రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్ఐసీ)లో వాన్స్ ప్రసంగించనున్నారు.
భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన హైలైట్గా నిలిచింది. మోదీతో సమావేశం, వాణిజ్య చర్చలు, కుటుంబానికి విందు, పిల్లలకు నెమలి ఈకలతో పలు ప్రత్యేక క్షణాలు చోటుచేసుకున్నాయి
JD Vance India Visit: సతీసమేతంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.
అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబ సమేతంగా నేడు భారత్కు రానున్నారు. గురువారం వరకూ భారత్లో పర్యటించనున్నారు. వాన్స్కు ఇది తొలి అధికారిక భారత్ పర్యటన. ఆయన టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జేడీ వాన్స్కు తెలుగు నేలకు మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ అల్లుడు. వాన్స్ భార్య ఉష చిలుకూరి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉండ్రాజవరం
గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మార్మోగిపోతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. ..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 నవంబర్లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం మిల్వాకీలో సోమవారం జరిగిన సదస్సులో ట్రంప్కు నామినేషన్ను కూడా అందజేసింది.