Home » Italy
సిసిలీ ద్వీపంలోని ఓ పర్వత ప్రాంతానికి పర్యాటకులు చేరుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడున్న అగ్ని పర్వతం (Mount Etna Eruption) ఒక్కసారిగా బద్ధలైంది. దీంతో అక్కడున్న టూరిస్టులు పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తీగలపై వెళ్లే కేబుల్ కార్ ప్రమాదవశాత్తూ కింద పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన మరో రెండు కేబుల్కార్లోని వారిని అత్యవసర సిబ్బంది కాపాడారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో పాల్గొన్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోస్సో అనే వ్యక్తి 1962లో ఇటలీలోని కాప్రిలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా అతనికి ఓ పెయింటింగ్ దొరికింది. దాని ఖరీదు రూ.55 కోట్లు..
కుళాయి తిప్పితే మన దగ్గర నీళ్లు వస్తాయో లేదో కానీ... అక్కడ మాత్రం వైన్ ధారగా వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఆ దారి వెంట వెళ్లే వాళ్లు కుళాయి తిప్పుకొని వైన్ తాగొచ్చు...
పంజాబ్కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.
జీ7 సమ్మిట్(G7 Summit) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) భేటీ అయిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి సారి విదేశీ పర్యటకు వెళ్లారు. దీంతో ఈ టూర్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జార్జియా మెలోని(Giorgia Meloni) ప్రధాని మోదీ(modi)తో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర(G7 Summit) సమావేశాలకు ఇటలీ(Italy) ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని(Giorgia Meloni) ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటలీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్కు పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
ఏబీఎన్, ఇంటర్నెట్: ఇటలీలో ప్రతిష్టాత్మక జీ-7 సభ్యదేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంబంధాలపై చర్చలు జరపనున్నారు.