Home » IPS
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ విచారణలో సహకరించకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. జెత్వానీ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
Kadambari Jatwani case: ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్గా విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా ఇవాళ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి పి. జాషువాను హైకోర్టు ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే దశ కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు
రాష్ట్రంలో పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీలుంటాయని ఇటీవల ఉహాగానాలొచ్చాయి. అయితే.. మొత్తం పది మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమోటీలు అంటే.. రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్లుగా పదోన్నతి పొందినవారు. ఫైళ్లను పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసిన అనుభవం వారికి బాగా ఉంటుంది.
తెలంగా ణ రాష్ట్ర పోలీసు శాఖను ఐపీఎ్సల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలు, కమిషనరేట్ల సంఖ్య పెరిగినా.. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా.. వాటి కట్టడికి కొత్త విభాగాలు ఏర్పాటవుతున్నా..
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14మంది ఐపీఎ్సలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్ఫఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 8మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్గా ఉన్న పి.విశ్వ ప్రసాద్ను హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీగా నియమించారు.