• Home » Infosys

Infosys

Infosys Jobs: ఫ్రెషర్లకు 20 వేల ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

Infosys Jobs: ఫ్రెషర్లకు 20 వేల ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. టీసీఎస్ ఉద్యోగాల తొలగింపు ప్రకటన తర్వాత, ఐటీ రంగంలో కొనసాగుతున్న ఆందోళనల మధ్య హాయిగొలిపే వార్తను వెల్లడించింది. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. CEO సలీల్ పరేఖ్..

Infosys: ఇన్ఫీ భళా

Infosys: ఇన్ఫీ భళా

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను మించా యి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం రూ.6,921 కోట్లకు చేరుకుంది.

Narayana Murthy: మూర్తిదో మాట... ఇన్ఫోసిస్‌ది మరో బాట!

Narayana Murthy: మూర్తిదో మాట... ఇన్ఫోసిస్‌ది మరో బాట!

ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సంస్థ వ్యవహరిస్తోంది.

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే

గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.

 Infosys Net Profit Decline: మెప్పించని ఇన్ఫీ

Infosys Net Profit Decline: మెప్పించని ఇన్ఫీ

ఇన్ఫోసిస్‌ క్యూ4 లాభాలు 12% తగ్గి రూ.7,033 కోట్లకు పరిమితమయ్యాయి. 2025-26లో ఆదాయం 0-3% మాత్రమే పెరుగుతుందన్న అంచనాతో మార్కెట్‌ నిరాశ చెందింది

Kunal Kamra: ఈ సారి ఎంపీ సుధామూర్తిని టార్గెట్ చేసిన కమెడియన్ కునాల్..

Kunal Kamra: ఈ సారి ఎంపీ సుధామూర్తిని టార్గెట్ చేసిన కమెడియన్ కునాల్..

Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్‌స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Narayanamurthy on AI: భారత్‌లో ఏఐ హైప్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

Narayanamurthy on AI: భారత్‌లో ఏఐ హైప్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ఏఐకి వస్తున్న ప్రచారంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. సాధారణ ప్రోగ్రామ్స్‌కు ఏఐగా ప్రచారం చేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయిందని అన్నారు.

ఇన్ఫోసి్‌సలో వందలాది ఉద్యోగుల తొలగింపు

ఇన్ఫోసి్‌సలో వందలాది ఉద్యోగుల తొలగింపు

ఇన్ఫోసిస్‌ మైసూరు క్యాంప్‌సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!

Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!

ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో 700 మంది ట్రెయినీ ఉద్యోగులను బలవంతంగా తొలగించారంటూ జాతీయ మీడియా కథనాలపై సంస్థ స్పందించింది. అంతర్గత పరీక్ష పాసయ్యేందుకు వారికి అప్పటికే మూడు సార్లు అవకాశం ఇచ్చామని పేర్కొంది. ఇది రెండు దశాబ్దాలుగా అనుసిరిస్తు్న్న పద్ధతేనని స్పష్టం చేసింది.

Aravind Srinivas Nandan Nilekani: భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!

Aravind Srinivas Nandan Nilekani: భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!

ఏఐ విషయంలో భారత్ అనుసరించాల్సిన పంథాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చేసిన సూచనలతో పర్‌ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ విభేదించారు. ఇలా ఆలోచనతో భారత్ ఏఐ రంగంలో వెనకబడే అవకాశం ఉందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి