• Home » India Pakistan War

India Pakistan War

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌‌ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్

Trump Claims: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తానే ఆపానని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు. సోమవారం స్కాట్‌లాండ్‌లో పర్యటించిన ఆయన అక్కడ కూడా యుద్ధం గురించి మాట్లాడారు.

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్

భారత్-పాక్ యుద్ధంలో ఐదు విమానాలను గాలిలోనే కూల్చేశారని ట్రంప్ తెలిపారు. తన అంచనా ప్రకారం ఐదు జెట్ విమానాలను కూల్చేశారని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు.

Masood Azhar: అబద్ధాలు ఆపని పాక్.. వీళ్లకు జన్మలో బుద్ధి రాదు!

Masood Azhar: అబద్ధాలు ఆపని పాక్.. వీళ్లకు జన్మలో బుద్ధి రాదు!

పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Lavu Sri Krishna Devarayalu: పాక్‌ బెదిరింపులకు భయపడేదిలేదు

Lavu Sri Krishna Devarayalu: పాక్‌ బెదిరింపులకు భయపడేదిలేదు

ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.

Minister Uttam: పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ట్రంప్ ఎలా ట్వీట్ చేశారు.. ప్రధాని మోదీపై మంత్రి ఉత్తమ్ ప్రశ్నల వర్షం

Minister Uttam: పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ట్రంప్ ఎలా ట్వీట్ చేశారు.. ప్రధాని మోదీపై మంత్రి ఉత్తమ్ ప్రశ్నల వర్షం

కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Mahesh Goud: పాకిస్థాన్‌తో యుద్ధంపై వెనక్కు తగ్గారు

Mahesh Goud: పాకిస్థాన్‌తో యుద్ధంపై వెనక్కు తగ్గారు

సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి