• Home » India Pakistan War

India Pakistan War

విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు

విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు

విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.

ఆపరేషన్ సిందూర్.. అణ్వాయుధాలపై ఐఏఈఏ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్.. అణ్వాయుధాలపై ఐఏఈఏ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు వాడలేదని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ రఫెల్ మారినో గ్రోసీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య యుద్ధం సైనికుల మధ్య చోటు చేసుకున్న సాధారణ ఘర్షణ మాత్రమే అని అన్నారు.

 Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Ind-Pak War: భారత్‌తో యుద్ధాన్ని కొట్టి పారేయలేం.. దేశం మొత్తం రెడీగా ఉండాలి: పాకిస్థాన్ మంత్రి

Ind-Pak War: భారత్‌తో యుద్ధాన్ని కొట్టి పారేయలేం.. దేశం మొత్తం రెడీగా ఉండాలి: పాకిస్థాన్ మంత్రి

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..

Pakistan Loses 127 Crore: సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా 54 మిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు.

Air chief marshal AP Singh: పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..

Air chief marshal AP Singh: పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..

Air chief marshal AP Singh: పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌’ను కూడా కూల్చేశామన్నారు.

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌‌ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్

Trump Claims: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తానే ఆపానని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు. సోమవారం స్కాట్‌లాండ్‌లో పర్యటించిన ఆయన అక్కడ కూడా యుద్ధం గురించి మాట్లాడారు.

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్

భారత్-పాక్ యుద్ధంలో ఐదు విమానాలను గాలిలోనే కూల్చేశారని ట్రంప్ తెలిపారు. తన అంచనా ప్రకారం ఐదు జెట్ విమానాలను కూల్చేశారని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి