Home » IAS Officers
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్గా దీపక్ జాకబ్, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్ డైరెక్టర్గా కవితా రాము నియమితులయ్యారు.
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు రాష్ట్ర కేడర్కు చెందిన 2023 బ్యాచ్ ట్రెయినీ ఐఏఎ్సలకు సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
ఐఏఎస్లపై రిటైర్డ్ అధికారి పర్యవేక్షణ’ అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితం అయిన కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు.
ఐఏఎస్ అధికారి కోర్టు కంటే గొప్పవారా అని జీసీసీ కమిషనర్ కుమరగురుపరన్ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉల్లంఘన కేసులో గురువారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పలువురు ఐఏ ఎస్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పథకాల రూపకల్పనలో ముందుచూపు కొరవడుతోందని, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల పట్ల దరుసుగా వ్యవహరిస్తున్నారని..
మా శాఖలో మేమే సర్వం.. మేం చెప్పినట్లే జరగాలి’ అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎ్సల తీరు ఉంటోంది. వారు తీసుకునే నిర్ణయాలతోపాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతోంది.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొంత మందిని బదిలీ చేసిన ప్రభుత్వం... మరికొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను నియమించింది. ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. చాడ నిఖిల్రెడ్డి, జి. ప్రశాంత్, చెరుకు అవినాశ్రెడ్డి టాప్ 50లో స్థానం పొందారు.