Share News

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:53 AM

రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్‌ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్‌ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్‌గా దీపక్‌ జాకబ్‌, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్‌గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కవితా రాము నియమితులయ్యారు.

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

చెన్నై: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌(IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్‌ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్‌ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్‌గా దీపక్‌ జాకబ్‌, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్‌గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కవితా రాము నియమితులయ్యారు. అలాగే, నీటి సరఫరా, నీటిపారుదల బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సమీరన్‌,


nani3.2.jpg

మత్స్యశాఖ డైరెక్టర్‌గా మురళీధరన్‌, రెవెన్యూ నిర్వహణ కమిషనర్‌గా కిరణ్‌ కురాల(Kiran Kurala), కోయంబత్తూర్‌ వాణిజ్య పన్నుల జాయింట్‌ కమిషనర్‌గా ఠాక్రే శుభం జ్ఞానదేవరాలు, చెన్నై వాణిజ్య పన్నులు (అధిక పన్నులు చెల్లించే విభాగం) జాయింట్‌ కమిషనర్‌గా నారాయణ శర్మ తదితరులు నియమితులయ్యారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సున్సోంగమ్‌ ఇడాక్‌సిరుకు అదనంగా సహజ వనరుల శాఖ కేటాయిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 10:53 AM