Home » Harish Rao
గోదావరి-బనకచర్ల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గోదావరి పరీవాహక ప్రజలతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళతామని తెలిపారు.
నికర జలాలు లేని ప్రాజెక్టుకు డీపీఆర్ దాఖలు చేయాలని ఎలా కోరతారని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది.
ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పాలన పడకేసిందని, సీఎం రేవంత్రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బందికి శాపంగా మారిందని బుధవారం ‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్కి వెళ్లిన హరీశ్.. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు.
Harish Kaleshwaram Inquiry: దాదాపు 40 నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు.
Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఏపీ అక్రమంగా నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాను స్టడీ చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అది బాధ్యతారాహిత్యమేనని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.
Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.