Home » Harish Rao
నిబంధనలకు విరుద్ధంగా.. తెలంగాణకు అన్యాయం జరిగేలా.. మీరు బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరతామంటే.. మేం అడ్డుకొని తీరతాం’’ అని మాజీమంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం రాజకీయాలుచేసే రేవంత్రెడ్డి, కాంగ్రె్సకు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం
సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్రెడ్డి కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారంపై బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ ఫహీం ఆరోపించారు.
రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని, బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
గ్రంథాలయాల్లోనూ నిషేధాజ్ఞల బోర్డులు పెట్టి.. విద్యార్థులు, నిరుద్యోగ యువతపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
పథకాల్లో కోతలు.. మాటల్లో గొప్పలు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు కాదు.. నెలాఖరు వస్తోంది..
గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ రెండు ఎకరాలు వస్తోందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టు రేపటి తెలంగాణకు నష్టమని, రాష్ట్ర హక్కులను తాము కాపాడుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు.
Congress Vs BRS: సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ బీఆర్ఎస్పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.