Home » Harish Rao
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎ్సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్ చెప్పారు.
కాంగ్రెస్ పాలన దశ, దిశ లేకుండా సాగుతోందని హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వైఫల్యం చూపించిందని ఆయన పేర్కొన్నారు, మరియు బీఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు
లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బీఆర్ఎ్సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నే ఉంటారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు.
ఇదేం రాజకీయం రాహుల్ గాంధీజీ.. ఎప్పుడో జరిగిన పాత విషయాన్ని గుర్తుంచుకొని కన్నీళ్లు కారుస్తున్నారు.. నిన్నటి పర్యావరణ విధ్వంసంపై స్పందించరా?’’ అంటూ మాజీమంత్రి హరీశ్రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రశ్నించారు.
కోపుల ఈశ్వర్ బొగ్గు గని కూలీగా మొదలుకొని, రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేసి, मंत्री పదవి వరకు ఎదిగిన విధానం ప్రేరణ కలిగించదగినది. ఈశ్వర్ పార్టీకి, ప్రజలకు నిజాయతీతో సేవలు అందించిన నిదర్శనంగా నిలిచారు.
సిద్దిపేటలో జరిగిన విద్యార్థుల సదస్సులో ఓ బాలిక తన కుటుంబ కష్టాలను తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది, ఈ దృశ్యాన్ని చూసి హరీశ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, తెలుగు పుస్తకాలు చదవాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఈ ఐదేళ్లు సీఎంగా రేవంతే ఉండాలని తాము కోరుకుంటున్నామని, అప్పుడే మరో 20ఏళ్ల పాటు కాంగ్రె్సకు ప్రజలెవరూ ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆత్మాభిమానం, పౌరుషం, సిగ్గుంటే.. రేవంత్రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేవారన్నారు.
తెలంగాణలో ఇంతవరకు సాగునీళ్లకోసం రైతన్నలు గోస పడితే, ఇప్పుడు తాగునీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు.
రెండుసార్లు చెక్కులు ఇచ్చినా చెల్లుబాటు కాకపోవడంపై హరీశ్ రావు రేవంత్ సర్కారును తీవ్రంగా విమర్శించారు. రైతులకు భరోసా లేకపోవడం, ఉపాధి సిబ్బందికి వేతనాలుచెల్లించకపోవడంపై ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు