Home » Gold News
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ పండుగకు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన అక్షయ తృతీయను ఈ ఏడాది ఏప్రిల్ 30న జరుపుకుంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే శ్రేయస్సు, అదృష్టం వస్తుందని అనేక మంది భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం భారీగా పెరిగిన పసిడి రేట్ల నేపథ్యంలో గోల్డ్ కొనుగోలు చేయాలా వద్దా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్క రోజులో రూ.2,400 తగ్గిన బంగారం ధర రూ.1 లక్ష దిగువకు చేరింది. ట్రంప్ ప్రకటనల ప్రభావంతో మార్కెట్లో బంగారం అమ్మకాలు పెరగడంతో ధరలు పడిపోయాయి
ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,600కు చేరింది, ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 3,500 డాలర్లకు చేరింది, భారత్లో పెళ్లి సీజన్ కూడా డిమాండ్ను పెంచింద
Gold Rate History: ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 85,300 రూపాయలుగా ఉండేది. మార్చి నెలలో 87,550 రూపాయలు ఉండింది. ఏప్రిల్ నెలలో మాత్రం భారీగా పెరిగింది. లక్షకు చేరింది.
Gold Bar Inside Boy Stomach: అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు. మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు.
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. అయితే ఎందుకు పెరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత వంటి కారణాల వల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఈ ఎఫెక్ట్ కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసిడి ధరలపై పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్లు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.