Home » Gautham Gambhir
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. తన పేరును వాడుకుంటూ ఏఐ జనరేటెడ్ వీడియోలు తీశారని గంభీర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ప్లేయర్గా, ఇప్పుడు కోచ్గా అతడి దూకుడుతనం మాత్రం తగ్గలేదు. అయితే గంభీర్ స్వభావంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందించాడు.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా గౌతీ ముఖంలో నవ్వు ఉండదని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతుంటారు. అయితే వీటన్నింటిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ను తీసుకుని టీమిండియా ప్లేయర్లు, గంభీర్, జైషా హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిని మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుబట్టాడు. అతని వ్యాఖ్యలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సంజు నామస్మరణ మార్మోగిపోతోంది. విండీస్పై అతడు చేసిన విధ్వంసం అలాంటిది మరి. 50 బంతులు, 12 ఫోర్లు, 4 సిక్స్లు.. మొత్తంగా చేసిన పరుగులు 97.